ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎల్. రమణను భానుప్రసాద్ లను కలిసిన తెరాస నాయకులు

Published: Wednesday December 15, 2021

సారంగాపూర్, డిసెంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎల్. రమణను భానుప్రసాద్ రావులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సారంగాపూర్ జెడ్పీటీసీ మెడిపెల్లి మనోహర్ రెడ్డి టీఆరెఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి వైస్ ఎంపిపి సొల్లు సురేందర్ పొతారం ఎంపిటిసి జోగినపల్లి సుధాకర్ రావు భూక్య లావణ్య ఏలేటి మమత తెరాస నాయకులు తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.