కొత్త మిట్టపల్లిలో గణనాథుని శోభయాత్ర
Published: Monday September 12, 2022
తల్లాడ, సెప్టెంబర్ 11 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ మండలం కొత్త మిట్టపల్లి ప్రధాన సెంటర్ నందు గణనాథుని శోభాయాత్రను మేళతాళాలు,కోలాట ఆట పాటల నృత్యాలతో , గణపతి బప్పా మోరియా జై బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ గ్రామ వీధుల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అంగరంగ వైభవంగా గణనాధుని శోభయాత్రను ఘనంగా నిర్వహచారు. నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డుని నందమూరి తారక రామారావు అభిమానులు 20116/- రూపాయలకు లడ్డూని కైవసం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు
Share this on your social network: