ప్రభుత్వం ఇకనైనా స్పందించి మాకు న్యాయం జరిపించాలి
Published: Tuesday September 06, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి. 43వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది ఇట్టి కారిక్రమములో లో భాగంగా శనివరం రోజున పే స్కేల్ రాదేమో అని మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్న బోరబోయిన అశోక్ కామరెడ్డి జిల్లా నాగి రెడ్డి పెట్ మండలం బొల్లారం గ్రామా వి ఆర్ ఏ గా విధులు నిర్వహితున్నాడు.అశోక్ తీవ్ర మనస్థాపానికి గురయ్యి సూసైడ్ చేసుకున్నాడు అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఇబ్రహీంపట్నం మండల్ వి ఆర్ ఏ లు 2నిముషాలు సంతాపం తెలిపారు. రాష్ర్టంలో ఇప్పటికి 22 మంది వి ఆర్ ఏ లు మరణించారు అయినా ప్రభుత్వ మాకు ఇకనైనా ప్రభుత్వము మా న్యాయమైన డిమాండ్స్ ని అమలు చేయాలనీ కోరడమైనది.
Share this on your social network: