ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 37 వర్దతి

Published: Monday November 01, 2021
పాలేరు అక్టోబర్ 31 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండలం రాయి గూడె గ్రామంలో ఖమ్మం జిల్లా బీసీ సెల్ నాయకులూ బోయిన వేణు గారి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 37 వర్దతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోరట్ల గూడెం ఎంపిటిసి రేగురి వాసవి, పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రీ పోతుల అంజనీ, ఖమ్మం జిల్లా కిషన్ కాంగ్రెస్ నాయకులూ గంజిగుట్ల గోపీనాథ్, పాలేరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు జెర్రీ పోతుల సత్యనారాయణ, పాలేరు నియోజకవర్గ sc సెల్ కన్వీనర్ సూరేపల్లి రవి, రాయి గూడెం మాజీ ఎంపీటీసీ బోయిన అనసుర్యమ, బోయిన వీరన్న, బోయిన బ్రహ్మ పెద్ద నాయకుడు, పడిట్ వెంకటేశ్వర్లు, బోయిన చందర్ రావు, బోయిన రేణుక రావు,బోయిన బ్రహ్మ, రంగయ్య, బోయిన లక్ష్మీపతి, బోయిన వెంకటేశ్వర, పడిటి వీరయ్య, పతనపు లక్ష్మణ్, గోగుల వెంకటేష్, తీగ దుర్గ రావు, లింగన వెంకటేశ్వర్లు, బోయిన గద్దల కొండ గణేష్, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, మామిడి కృష్ణ, రాచకొండ అయ్యప్ప, బానోతు నరేష్, హాలవతు రాంప్రసాద్, మామిడి కృష్ణ, భానోతు సోమశేఖర్, దనవతు హరీష్, ధనవతు సంతోష్, దనావతు హర్ష వర్ధన్, లింగం వేణు, బోయిన ఉమా శంఖర్, బోయిన గోపి తదితరులు పాల్గొన్నారు