పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

Published: Tuesday June 08, 2021
మధిర, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ మధిర : ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మధిర మండలం సమితి ఆధ్వర్యంలో మధిర RV కాంప్లెక్స్ వద్దపెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మధిర పట్టణ మండల కార్యదర్శులు బెజవాడ రవిబాబు వూట్ల కొండల్ రావు సిపిఐ మధిర మండల మండల సహాయ కార్యదర్శి చావా మురళి కృష్ణ AISF జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ ఏఐటియుసి మధిర డివిజన్ కార్యదర్శి చెరుకూరి వెంకటేశ్వరరావు సిపిఐ నగర మండల కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ తలారి రమేష్ సిల్వర్ శీను అప్పారావు భద్రం తదితరులు పాల్గొన్నారు.