బూర్గంపాడు ( ప్రజాపాలన.)
Published: Thursday December 15, 2022
ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు పాయం రాంబాబు కుటుంబాన్ని పరమర్శించిన బూర్గంపహాడ్ మండలం జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత .
లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలో గుట్ట లక్ష్మీపురం లో ఇటీవల పాయం రాంబాబు తండ్రి పాయం వెంకయ్య , మరణించినారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత కుటుంబ సభ్యుల్ని పరామర్శించడంతోపాటు కుటుంబ సభ్యులకు నేనున్నాను అంటూ భరోసా కల్పించడం జరిగినది వారి యొక్క కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వారు తెలియజేశారు., వారితో పాటు వార్డ్ నెంబర్ పాలెం దివాకర్ రెడ్డి , మడకం శ్రీను ,నాయకురాలు నాగమణి, నాకిరిపేట నాయకులు సారయ్య, తదితర పార్టీ నాయకులు యువకులు వెళ్లి పరామర్శించారు...
Share this on your social network: