చర్ల పటేల్ గూడెం కప్పాడు గ్రామంలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటన డిఆర్డిఏ సర్ప్ డిపియం బాలర

Published: Monday August 22, 2022

75 వ స్వాతంత్ర స్వర్ణోత్సవాల లో భాగంగా ఈరోజు చర్ల పటేల్ గూడా గ్రామపంచాయతీ లోని బీరప్ప గుడి వద్ద మరియు కప్ప పహాడ్ గ్రామపంచాయతీ లోని పల్లె ప్రకృతి వనమునందు హరితహారం  కార్యక్రమంలో చెట్లు నాటడం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి డి.ఆర్.డి.ఎ/సెర్ప్-రంగారెడ్డి జిల్లా నుండి బాల్ రాజ్ డిపియం- (ఎఫ్ ఐ), రవీందర్ ఏపియం  సర్పంచులు కంబాలపల్లి గీతరాంరెడ్డి   సామల హంసమ్మ , ఎంపీటీసీ ఆంజనేయులు  ఉప సర్పంచ్ నరేందర్ ,వార్డు మెంబర్ ఇందిరా , చంద్రిక సిసి , సెక్రటరీలు శ్రీనివాసు ,విక్రమ్ , గ్రామ సంఘాల అధ్యక్షులు వివో ఏలు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ సభ్యులు హాజరు కావడం జరిగింది.