తెలంగాణ లో బిజెపి పార్టీని అధికారమే లక్ష్యం గా పని చేయాలి బీజేపీ మధిర జనవరి 6 ప్రజాబల్లా ప్ర

Published: Saturday January 07, 2023

అసెంబ్లీ, పాలక్,*వన్నెంపల్లి పాపన్న అసెంబ్లీ కన్వీనర్,*ఏలూరి నాగేశ్వరావు, స్థానిక అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు ఇంటి వద్ద, బీజేపీ పట్టణ అధ్యక్షులు *పాపట్ల రమేష్, గుండా చంద్రశేఖర్ రెడ్డి*,అధ్యర్యంలో జరిగిన విలేకర్ సమావేశంలో ఈ సందర్భంగా, నాయకులు మాట్లాడుతు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం, సంస్థగత నిర్మాణం లో బాగంగా,పోలింగ్ బూత్ కమిటీలను బలోపేతం చేయటం కోసం, బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షులు, *JP నడ్డా* జి, నేడు ఉదయం 10 గంటలకు వర్చువల్ గా బూత్ అధ్యక్షులతో మాట్లాడటం జరుగుతుంది,బూత్ కమిటీలు బలోపేతం కోసం దిశనిర్దేశం చేస్తారు, నేరుగా బూత్ అధ్యక్షులు తో జాతీయ అధ్యక్షులు, మాట్లాడే ఈ సమావేశంలో ప్రతి బీజేపీ కార్యకర్త పాల్గొనాలని, తెలంగాణ లో అధికారమే లక్ష్యం గా బీజేపీ జాతీయ నాయకులు చూపించు మార్గం లో బూత్ అధ్యక్షులు పనిచేయాలని చెప్పటం జరిగింది,ఈ కార్యక్రమం లో దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, *పెరుమాళ్ళపల్లి విజయరాజు*, జిల్లా కార్యదర్శి, *చిలువేరు సాంబశివరావు*, అధికార ప్రతినిధి, *రామిశెట్టి నాగేశ్వరావు*,