ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Published: Thursday October 29, 2020

వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట గ్రామానికి చెందిన కె. గంగాజలకు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 30 వేల రూపాయల చెక్కు పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా గంగా జల మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు.