ముక్కోటి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రత్యేక అధికారులు. భద్రాచలం (ప్రజాపాలన.)

Published: Wednesday November 30, 2022

భద్రాచలం 28 నవంబర్ 2022
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు-2022-23ను పురస్కరించుకొని జనవరి 1-1-2023 & 2-1-2023 జరిగే తెప్పోత్సవం మరియు ముక్కోటి వైకుంఠ ద్వారదర్శనం ఏర్పాట్ల పై సబ్-కలెక్టర్ వారి కార్యాలయం, భద్రాచలంలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం శ్రీమతి ఆర్. రాత్నకల్యాని, రెవెన్యూ డివిజనల్ అధికారి, భద్రాచలం వారి అధ్యక్షతన  జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీయుత అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ),  భద్రాద్రి కొత్తగూడెం వారు ముఖ్య అధికారిగా మరియు ఇతర డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.