సభావత్ రాములు నాయక్ ని గెలిపించాలి
Published: Saturday March 13, 2021
మధిర, మార్చి 12, ప్రజాపాలన ప్రతినిధి : మాటూరుపేట గ్రామ పరిధిలోని ప్రభుత్వ హాస్పటల్ నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ సభావత్ రాములు నాయక్ గారికి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ వలసిందిగా హాస్పటల్లో డాక్టర్ వెంకటేష్ గారిని, డాక్టర్ శ్రీనివాస రావు గారిని, రాఘవేంద్ర రావు గారిని, డాక్టర్ రఫీ గారిని, కోరడమైనది. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మధిర మండల అధ్యక్షులు చిలువేరు బుచ్చి రామయ్య, యూత్ కాంగ్రెస్ కందుల భాస్కర్, బోల్లెద్దు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: