భారత్ జోడో యాత్ర ను విజయవంతం చెయ్యండిపువ్వాళ్ల దుర్గా ప్రసాద్

Published: Wednesday October 26, 2022

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధిర అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత జోడో  యాత్రను విజయవంతం చేద్దాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుదుర్గాప్రసాద్ పేర్కొన్నారు స్థానిక సీఎల్పీ్పీ బట్టి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జోడుయాత్ర గురించి దేశ సమైక్యత, సమగ్రత కోసం_ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో  యాత్రను తెలంగాణ లో విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *పువ్వాళ్ల దుర్గా ప్రసాద్* పిలుపునిచ్చారు. ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన మధిర,ఎర్రుపాలెం మండల ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు ఈ ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్ నుండి ప్రారంభం అయిన జోడో పాదయాత్ర తెలంగాణలో 13 రోజులు కొనసాగుతుంది అని మధిర,ఎర్రుపాలెం మండలాల  నుండి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో జోడో యాత్రలో పాల్గొని, యాత్ర ను విజయవంతం చేయాలి అని కోరారు.... రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో రాహుల్ గాంధీ గారి తో కదం కదం కలిపి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలి అన్నారుఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి *వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి* మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిర్యాల వెంకటరమణ గుప్తా* ఏర్రుపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి* ఉపాధ్యక్షుడు *బండారు నరసింహారావు* మధిర పట్టణ మున్సిపాలిటీ కౌన్సిల్ కోన *ధని కుమార్* సర్పంచ్ *మదర్ సాహెబ్* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* మండల కాంగ్రెస్ నాయకులు *నిడమనూరి వంశీ* , *ఆదూరి శీను* పట్టణ కాంగ్రెస్ నాయకులు *షేక్ జహంగీర్, బిట్రా వద్దండయ్య ,షేక్ బాజీ, కోరంపల్లి చంటి, గద్దల లాలయ్య, కోట నాగరాజు మైలవరపు చక్రి,రామారావు* మొదలగు వారు పాల్గొన్నారు