శివాలయం వద్ద పొట్టేలు పందాలు

Published: Monday March 15, 2021
శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు
మధిర, మార్చి 14 ప్రజా ప్రతినిధి : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 8 గంటలకు శివాలయం వద్ద యాదవ్ సంఘం ఆధ్వర్యంలో పొట్టేలు పందాలు నిర్వహిస్తున్నట్లు శివాలయం చైర్మెన్ వంకాయలపాటి నాగేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు.