లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాల

Published: Thursday June 24, 2021
పాలేరు, జూన్ 23, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం 59 వ డివిజన్ దానవాయిగూడెం లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన పాలేరు ఎమ్మెల్యే  కందాల ఉపేందర్ రెడ్డి  ఈ కార్యక్రమంలో ఎం పీ పీ బెల్లం ఉమా, రూరల్ మండల అధ్యక్షులు బెల్లవేణుగోపాల్, డివిజన్ కార్పొరేటర్ లలితా రాణి, మరియు డివిజన్ అధ్యక్షుడు దామల రవి,  కార్యదర్శి గంగి సర్ప కొండలు, బట్టపోతుల సతీష్, నెల్లూరు మధు బాబు గారు తుమ్మ చెట్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు