సీఎం సహయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Monday January 17, 2022

జగిత్యాల, జనవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండల్ తాకళ్లపల్లి గ్రామానికి చెందిన బోనగిరి అరుణకు సీఎం సహయనిధి ద్వారా మంజురైన 2 లక్షల 50 వేలు మరియు 24 వేల రూపాయల చెక్కును బొడేగే రమేష్ కు లబ్దిదారులకు ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన బోనగిరి లచ్చం కచ్చు కొండయ్య బీరయ్య అనారోగ్యంతో మరణించగా కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ పరామర్శించారు.