అభివృద్ధి గ్రామం గా తీర్చిదిద్దుతాం
Published: Thursday September 09, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల్ పోల్కంపల్లి గ్రామంలో బుధవారం రోజు పోల్కంపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామాలు మాన్యగూడెం,ఎన్గ్ ల్ గూడెం, జాజొనిబావి వద్ద గ్రామ పంచాయతీ నిధుల నుండి అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి శేరిఫ్, వార్డు సభ్యులు స్వరూపయాదయ్య, బాలమణి శ్రీను, మన్నెమ్మబాబయ్య, మహేష్, శోభ నర్సింహారెడ్డి, యాదిరెడ్డి, మల్లమ్మ నర్సింహా, మహేందర్ రెడ్డి, లింగ స్వామీ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: