అభివృద్ధి గ్రామం గా తీర్చిదిద్దుతాం

Published: Thursday September 09, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల్ పోల్కంపల్లి గ్రామంలో బుధవారం రోజు పోల్కంపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామాలు మాన్యగూడెం,ఎన్గ్ ల్ గూడెం, జాజొనిబావి వద్ద గ్రామ పంచాయతీ నిధుల నుండి అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి శేరిఫ్, వార్డు సభ్యులు స్వరూపయాదయ్య, బాలమణి శ్రీను, మన్నెమ్మబాబయ్య, మహేష్, శోభ నర్సింహారెడ్డి, యాదిరెడ్డి, మల్లమ్మ నర్సింహా, మహేందర్ రెడ్డి, లింగ స్వామీ తదితరులు పాల్గొన్నారు.