సి.ఎమ్.ఆర్.ఎఫ్ చెక్కు పంపిణి-సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల

Published: Friday February 05, 2021

గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండలం (మల్లన్నపేట) తిరుమలపురం గ్రామవాసి అవరి వాణికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన రూ.2 లక్షల రూపాయల చెక్కును  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మినిస్టర్ క్యాంపు కార్యాలయం కరీంనగర్ లో అందజేశారు. మీసేవలు మరువలేనివని మంత్రికి కుటుంబసభ్యులు మరియు గ్రామ తెరాస నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.