పెదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయం చేసిన జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్
Published: Tuesday May 18, 2021
జిన్నారం, మే17, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండలంలోని మాదారం గ్రామానికి చెందిన నూనె లక్ష్మి నర్సింలు వారి కుమార్తె నూనె సోని వివాహానికి ఐదు వేల రూపాయలు, అలాగే ఉట్ల గ్రామ పంచాయితీ దాది గూడెం చెందిన దాది భాస్కర్ మరదలు లాస్య వివాహానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్. ఈ కార్యక్రమంలో కలాలి రాజు గౌడ్, మాదారం వార్డ్ సభ్యులు కుమార్ రాజ్ సింగ్, లక్ష్మణ్, నర్సింగ రావ్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: