జెడ్పిటిసి నాగం భూమయ్యను పరామర్శించిన ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జెడ్పీ చైర్ పర్స

Published: Monday October 17, 2022
జగిత్యాల, అక్టోబరు 16(ప్రజాపాలన ప్రతినిధి): కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో జెడ్పిటిసి నాగం భూమయ్య కూతురు వస్మిత ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జగిత్యాల జెడ్పీ ఛైర్పర్సన్  దావ వసంత సురేష్, జెడ్పీ వైస్ చైర్మన్ హారి చరణ్ రావు, జెడ్పీటీసీ సభ్యులు అశ్వినీ, సుధారాణి, ఎంపీపీ రేవతి, వైస్ ఎంపీపీ కిరణ్ రావు, కో ఆప్షన్ రఫీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు  పాల్గొన్నారు.