ప్రేమ,శాంతి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్-మల్లు భట్టి విక్రమార్క మధిర రూరల్ డిసెంబర్ 25 ప్రజాప

Published: Monday December 26, 2022

బయ్యారంం గ్రామంలో సీఎల్పీీీ బట్టివిక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొని  ప్రత్యేక ప్రార్థనలు చేసిక్రీస్తు చేసిన బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క* సతీమణి  *మల్లు నందిని  విక్రమార్క* మండలం బయ్యారం గ్రామంలో ఆర్ సి ఎం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు పాల్గొని ఆశీర్వాదాలు పొందారు .ఈ సందర్భంగా మాట్లాడుతూప్రేమ, శాంతి, అహింసా మార్గంలో మానవాళి యావత్తూ నడుచుకోవాలని, క్రీస్తు చేసిన బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని సాటిమనిషి కోసం ఏసుక్రీస్తు అనుసరించిన త్యాగనిరతి, శత్రువునైనా ప్రేమించాలన్న ఆదర్శాలు ప్రజలందరికీ అనుసరణీయమని *మల్లు భట్టి విక్రమార్క* పేర్కొన్నారూ.  సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజున అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకున్నారు. *క్రిస్మస్  పండుగ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారుఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి *వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సురంశెట్టి కిషోర్* మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిర్యాల వెంకటరమణ గుప్తా* మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ *రంగా హనుమంతరావు* మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మున్సిపాలిటీ కౌన్సిలర్ *కోన ధని కుమార్* సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు *షేక్ జహంగీర్,కోటా నాగరాజు,  బోల్లెద్దు రాజేంద్ర,ఆదిములం శ్రీనివాసరావు,మైలవరపు చక్రి, యాదాల బెనర్జీ,,ప్రదీప్* మొదలవారు పాల్గొన్నారు