స్వామి అయ్యప్ప దేవాలయంలో భజన
Published: Friday January 07, 2022
మధిర జనవరి 6 ప్రజా పాలన ప్రతినిధిస్వామి శరణం, శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం, మధిర నందు ఈరోజు బుధవారం సందర్భంగా శ్రీ స్వామి అయ్యప్ప వారి భజన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. తదుపరి శ్రీ దేవిశెట్టి రంగా రావు చే భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి బుధవారం రాత్రి 7:30 కు శ్రీ స్వామి అయ్యప్ప వారి భజన 8 గంటల 45 నిమిషములకు హరిహరాసనం తదుపరి బిక్ష కలదు.కావున భక్తులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు., శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం మధిర. వారు ప్రతిబుధవారం సందర్భంగా సాయంత్రం పూట అయ్యప్ప స్వామి భజన మండలి వారిచే భజన కార్యక్రమం జరుగుతుందని భజన నీ తిలకించి స్వామి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు తీసుకొని ఆలయ కమిటీ వారు తెలిపారు
Share this on your social network: