టి. రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

Published: Monday April 26, 2021
పరిగి, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవ నోని గూడెం గ్రామంలో వికారాబాద్ జిల్లా ను జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్ లోకి మార్చడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు రాస్తారోకోలు ధర్నాలు చేసి కీలక పాత్ర పోషించి విజయం సాధించిన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్ పూడూరు మండల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సల్మాన్ మొయిన్, నారాయణ, రామ్ చందర్ కాటన్ రామచంద్రయ్య, అంజయ్య యాదయ్య విజయ్ కుమార్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.