మల్లేశ్వరరావు కుమార్తె ప్రధానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మ

Published: Monday December 13, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు కుమార్తె ప్రధానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వధూవు ను దీవించిన జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, నాయకులు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్ లు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.