దోమలో 20కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Published: Monday May 10, 2021
పరిగి, 8 మే, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం దోమ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 54 మందికి పరీక్షలు నిర్వహిచగా ఇందులో 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డా, మునీఫ్ వెల్లడిచారు.