యాదాద్రి భువనగిరి జిల్లా కుల దురహంకార హత్య నిందితులను శిక్షించాలి

Published: Wednesday April 20, 2022
సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల బ్రహ్మయ్య డిమాండ్
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేది 19 ప్రజాపాలన ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రామకృష్ణ భార్గవిల కులాంతర వివాహం చేసుకున్నందుకు అమ్మాయి తరపు కుటుంబసభ్యులు రామకృష్ణను అతి దారుణంగా హత్య చేయడం జరిగింది ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల వర్గసామాజిక సంఘాలు పరువు హత్యను ఖండిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామకృష్ణ భార్య భార్గవి కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని. హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని, రామకృష్ణ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కుల వివక్ష తో రామకృష్ణ ను హత్య చేయడం దారుణం వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు అండగా ఉండాలని.. విజ్ఞప్తి చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా కుల దురహంకార హత్య నిందితులను శిక్షించాలి సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల బ్రహ్మయ్య డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రామకృష్ణ భార్గవిల కులాంతర వివాహం చేసుకున్నందుకు అమ్మాయి తరపు కుటుంబసభ్యులు రామకృష్ణను అతి దారుణంగా హత్య చేయడం జరిగింది ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల వర్గసామాజిక సంఘాలు పరువు హత్యను ఖండిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామకృష్ణ భార్య భార్గవి కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని. హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని, రామకృష్ణ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కుల వివక్ష తో రామకృష్ణ ను హత్య చేయడం దారుణం వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు అండగా ఉండాలని.. విజ్ఞప్తి చేశారు.