చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవు
Published: Thursday July 22, 2021
ఇబ్రహీంపట్నం నూతన ఎస్సై నినిషారెడ్డి
ఇబ్రహీంపట్నం, జూలై 21, (ప్రజాపాలన ప్రతినిధి) : ఇబ్రహీంపట్నం మండల నూతన ఎస్సైగా నినిషా రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలోని ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు అక్రమ ఇసుక రవాణా, బెల్ట్ షాపులు, పేకాట, గుట్కా, గంజాయి, అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేస్తే కఠినంగా శిక్షలు తప్పవు అన్నారు.
Share this on your social network: