ఇల్లూరు లో ఎన్నారై సైదులు ఘనంగా సన్మానించిన శిష్యుడు మధిర
Published: Tuesday September 13, 2022
రూరల్ సెప్టెంబర్ 12 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో ఇల్లూరు గ్రామంలో ఎన్నారై సైదులుకు ఘనంగా సన్మానించిన తన శిష్యుడుగా పిలువబడే అధ్యాపకుడుకు ఆయన శిష్యులు నిర్మల్ నుంచి వచ్చి ఘనంగా సన్మానం చేయడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు అధ్యాపకులుగా స్థిరపడినా మంటే ఆయన యొక్క కృషి ఫలితమే అని, నిర్మల్ లో విద్యా సంస్థలు స్థాపించి 20 సంవత్సరాల పాటు అనేక మంది నిరుపేద వెనుక బడిన జాతుల విద్యార్థులను ఉన్నత ఉద్యోగుల గా తీర్చిదిద్దిన ఘనత వారికి దక్కుతుందని అన్నారు, అంత మహోన్నతమైన వ్యక్తిని కలిసి గురుదక్షిణగా సన్మానం చేయాలని భావించి ఇంత దూరం వచ్చి సన్మానించడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనిధి విద్యాసంస్థల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ బి. అంజన బాబు, వారి శిష్యులైన లింగన్న, పోశెట్టి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Share this on your social network: