రైతు వేదికలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారు.

Published: Monday February 20, 2023
ఖమ్మం  ఫిబ్రవరి 19 ప్రజా పాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజ ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ పత్రిక సమావేశం.లో మాట్లాడుతూ
.ముజ్జుగూడెం రైతు వేదికలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకోవడం సిగ్గుచేటు, అని అన్నారు.సంబంధిత అధికారులు. కూడా చూసి చూడనట్టు ఉండటం మంచిది కాదు,రైతు వేధికలు  రైతులకు ఉపయోగపడాలి కాని అధికార పార్టీ నాయకులకు పార్టీ కార్యకలాపాలకు కాదు,తక్షణమే అధికారులు. స్పందించి,వివరణ ఇవ్వాలని, వారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో 
,పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు
యంపిటీసి రేగురి వాసవి,యడవల్లి నాగరాజు,
 బోయిన వేణు, కుక్కల హనుమంతరావు,గోళ్ల శ్రీనివాసరావు,సోమన బోయిన వెంకన్న,కోండ ఉపేందర్,భూక్య రవి,యాతాకుల శ్రీనాథ్ ,పగిడిమర్రి అజయ్,తోట ధనుష్,తదితరులు పాల్గొన్నారు