గ్రామకంఠం భూమిని కబ్జాదారులు నుండి కాపాడాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత

Published: Tuesday August 24, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23 ప్రజాపాలన ప్రతినిధి : యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలోని గ్రామ కంఠం భూమిని సర్వే చేసి కబ్జాదారుల నుండి ఈ యొక్క భూమిని కాపాడాలని, ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. యాచారం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నాగయ్యకు నక్కర్త మేడిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రమేష్, సోమవారం వినతిపత్రం అందజేశారు.