గ్రామకంఠం భూమిని కబ్జాదారులు నుండి కాపాడాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత
Published: Tuesday August 24, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23 ప్రజాపాలన ప్రతినిధి : యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలోని గ్రామ కంఠం భూమిని సర్వే చేసి కబ్జాదారుల నుండి ఈ యొక్క భూమిని కాపాడాలని, ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. యాచారం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నాగయ్యకు నక్కర్త మేడిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రమేష్, సోమవారం వినతిపత్రం అందజేశారు.
Share this on your social network: