టి డబ్ల్యూ జె ఎఫ్ పినపాక నియోజకవర్గ ద్వితీయ మహాసభలో పాల్గొన్న.....అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార

Published: Thursday December 29, 2022
"ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల  ఎస్ కే టి ఫంక్షన్  హల్ నందు ఏర్పాటు చేసినా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పినపాక నియోజకవర్గ ద్వితీయ మహాసభ లో టి డబ్ల్యూ జె ఎఫ్ పాల్గొన్న...అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టుకు అండగా ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే విధంగా ముందుకు వెళ్తాన్నది...అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు & ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు నియోజకవర్గం లో ఉన్న 45 మంది జర్నలిస్ట్ మిత్రులకు దళితబందు ప్రకటించి జర్నలిస్ట్ అండగా ఉంటామని అన్నారు....అనంతరం మీడియా మిత్రులు మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ ని పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జర్నలిస్ట్ మిత్రులు,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు..