హైదరాబాద్ 13 డిసెంబర్ ప్రజాపాలన:

Published: Wednesday December 14, 2022
మాల మహానాడు అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్ తల్లి పరమపదించిన విషయం తెలిసిందే...
 మాల మహానాడు అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్  తల్లి కీ.శే. నరసమ్మ  దశ దిన కార్యక్రమానికి హాజరై ఘనంగా నివాళులర్పించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. హైదరాబాద్ డిసిసి ప్రెసిడెంట్ రోహిను రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ  లు మన్నే శ్రీధర్ రావు, బంగి  ఆనంద్, జగదీష్, విష్ణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు