చిలుకూరు గ్రామంలోజీవాలలో నట్టల నివారణ శిబిర మధిర రూరల్

Published: Thursday February 23, 2023
ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి  మండలం పరిధిలో చిలుకూరు గ్రామం నందు మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాలలో నట్టల నివారణ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి నిడమానూరు సంధ్యారాణి ప్రారంభించినారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గొర్రెల పెంపకం దారులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ జీవాల ఎదుగుదలకు ఉచిత వైద్య శిబిరాలను సద్వివినియోగించుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని కోరినారు*ఈ కార్యక్రమంలో వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ లక్ష్మణ రావు, స్టాఫ్, పెద్దలు నిడమానూరు వంశీ మరియు గొర్రెల పెంపకం దారులు జాన్పాటి శ్రీను, కృష్ణ, రేగుముడి చిన్ని, పాల్గొన్నారు .