మధిర లో చేకూరి కాశయ్య సంస్మరణ సభ. నాలుగో తారీఖు విజయవంతం చేయండి

Published: Friday July 02, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి ఒకటో తేదీ మున్సిపాలిటీమాజీ శాసనసభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కీర్తిశేషులు శ్రీ చేకూరి కాశయ్య గారి సంస్మరణ సభ ను ది. 4-7 2021 ఆదివారం ఉదయం 10-00 లకు మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కళ్యాణ మండపము నందు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీ కృష్ణ ప్రసాద్, శ్రీ కాలం వీరభద్రరావు, శ్రీ మాధవరపు నాగేశ్వరరావు, పారుపల్లి వెంకటేశ్వరావు, బాబ్లా తెలిపారు. ఈ సంస్మరణ సభకు వివిధ పార్టీల నేతలు, అభిమానులు, మిత్రులు, పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. చేకూరి కాశయ్య గారి మిత్ర బృందం.