అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన పై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర స

Published: Thursday March 10, 2022
ఇబ్రహీంపట్నం మార్చి తేది 9 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో టిఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కూమర్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లపంపిణి. రాష్ట్ర పాలన సస్యశ్యామలంగా సాగుతుందని. ఒకరకంగా ఈ విధంగా సమస్యను తీస్తున్నారని యువతకు నిరుద్యోగులకు బాసటగా నిలిచారు సీఎం కేసీఆర్. పి.రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.