నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్
Published: Tuesday May 17, 2022
వికారాబాద్ బ్యూరో 16 మే ప్రజాపాలన :
నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్ లో పరువు హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లిలో మాజీ మంత్రి ఎ. చంద్ర శేఖర్ తో కలసి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నాగరాజు కుటుంబానికి అన్ని విధాలుగా
అండగా ఉంటామని పేర్కోన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి , రమేశ్కుమార్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: