సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

Published: Friday September 24, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజవర్గం యాచారం మండలం తక్కళ్ళపల్లి తాండ గ్రామానికి చెందిన రామవత్ మోతీరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ న రమావత్ మోతీ రామ్ ను పరామర్శించి గ్రామ సర్పంచ్ జగదీశ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 400000/- నాలుగు లక్షల చెక్కు ఇప్పించడం జరిగిందీ ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య సర్పంచ్లు రమావత్ జగదీష్ విజయలక్ష్మీ కిషన్ నాయక్ మండల ప్రధాన కార్యదర్శి పాశ్చా బాషా మండల నాయకులు పరికిషన్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ మద్దెల శశికళ సభావట్ ప్రభావతి మరియు కొండల్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.