ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 26ప్రజాపాలన ప్రతినిధి *సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించారు*

Published: Thursday October 27, 2022
ఈరోజు యాచారం మండలం మొగ్గులవంపు గ్రామంలో  ఎంపీపి కొప్పుసుకన్యభాషా సీసీ రోడ్డునిర్మాణానికి పూజాకార్యక్రమం చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి ,సర్పంచ్ ముదిరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఎంపీవో ఉమారాని  , ఏఈ ఉస్మాన్ ,కార్యదర్శి తిరిపాతయ్య  వార్డుసభ్యులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.