వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ ఛైర్పర్స
Published: Friday January 14, 2022
జగిత్యాల, జనవరి13 ( ప్రజాపాలన ప్రతినిధి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగిత్యాల పట్టణ శ్రీ కోదండ రామాలయంలో వైకుంఠ ద్వార ప్రవేశం మరియు స్వామి వారికి మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ శ్రావణిప్రవీణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించినారు. వారి వెంట కౌన్సలర్ వొద్ది. శ్రీలతరాంమోహన్, ఆలయ చైర్మన్ భ్రమండబెరి. నరేష్ వారి కార్యవర్గం పాల్గొన్నారు.
Share this on your social network: