ఎ ఐ సి సి నేషనల్ జాయింట్ కో ఆర్డినేటర్ గా అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్... హైదరాబాద్ (ప్రజాపాలన ప
Published: Tuesday September 27, 2022
ఎ ఐ సి సి నేషనల్ జాయింట్ కో ఆర్డినేటర్ (ఓ బీసీ )గా సోనియా గాంధీ నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్...సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం కాంగ్రెస్ తోనే జరుగుతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో, రేవంత్ రెడ్డి నాయకత్వం లో తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి రావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.మొత్తం జాయింట్ కో ఆర్డినేటర్ లలో ఆయనే పిన్న వయస్కుడు శ్రీనివాస్ యాదవ్ కావడం విశేషం.
Share this on your social network: