గుర్తు తెలియని మృతదేహం లభ్యం
Published: Thursday August 26, 2021
మధిర, ఆగష్టు 25, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో. గుర్తు తెలియని మృతదేహం ఆత్కూరు క్రాస్ రోడ్ వద్ద గుర్తించగా. సదరు వ్యక్తి జాన్ పాషా ఆళ్లపాడు గ్రామం బోనకల్లు మండలనికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన పోలీసులు.. సమాచారం అందించిన మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సినీ ప్రత్యేకంగా అభినందించిన టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్.
Share this on your social network: