మధిర కాంగ్రెల కార్యాలయంలో మండల కాంగ్రెస్ కమిటీ సమావేశము

Published: Tuesday November 16, 2021
మధిర నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : మధిర కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు సి ఎల్ పి లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆదేశంతో ఈరోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మధిర మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సూరంసెట్టి కిశోర్ అధ్యక్షతన మధిర మండల కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వాలు చేర్చటం రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం మధిర మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సూరంసెట్టి కిషోర్ మాట్లాడుతూ.. మండలం లోని ప్రతి గ్రామం లోని గ్రామ కమిటి, బూత్ కమిటీ, అనుబంధ సంఘాల అధ్యక్షులు గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను తెలియచేసి.. పాప్ర్టీ పటిష్టత కోసం కృషి చేయాలి అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ సభ్యులు పార్టీ సభ్యత్వాలను చేర్పించాలి అన్నారు.. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది అని దాని కోసం గ్రామస్థాయి నుండి మనవంతు కృషి చేయాలి అన్నారు.ఈ సమావేశంలో మధిర బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చావా వేణు మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మధిర మండల కిసాన్ సెల్ అధ్యక్షులు దుంప వెంకటేశ్వర రెడ్డి గాంధీ పదం అధ్యక్షుడు ఆదూరి శీను మధిర మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుచ్చి రామయ్య మధిర మండల stసెల్ అధ్యక్షుడు బాలు నాయక్ మధిర మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫయాజ్ సైదల్లిపురం సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు చిలుకూరి సర్పంచ్  నిడమనూరు సంధ్యా వంశీ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ అలీ ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు సంటి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఐలూరు సత్యనారాయణ రెడ్డి ఆదిమూలం శ్రీనివాస్ బండారు నరసింహారావు మాగం ప్రసాద్. సంప శాల రామకృష్ణ అల్లాడి గోపాల్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు