సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన జెడ్పిటిసి నిత్య నిరంజన్ రెడ్డి
Published: Saturday July 16, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 15 ప్రజాపాలన ప్రతినిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన జడ్పిటిసి నిత్య నిరంజన్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆంబోతు తండాకు చెందిన ఆంబోతు కళ, భర్త సోమ కి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో శుక్రవారం రోజు జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి 20500 చెక్కును అందజేశారు.
Share this on your social network: