రిపోర్టర్ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న వోరగంటి శంకరపట్నం జనవరి 18 ప్రజాపాలన రిపోర్టర్:
Published: Thursday January 19, 2023
బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఆంధ్రప్రభ పత్రిక విలేఖరి కందుకూరి నగేష్ తండ్రి కందుకూరి రవీంద్ర చారి బుధవారము గుండెపోటుతో మరణించగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్ రవీంద్ర చారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అద్యక్ష్యుడు అక్కరవేణి పోచయ్య, బిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: