విలేకరి కుటుంబానికి ఆర్థిక సాయం
Published: Friday June 18, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రానికి చెందిన శానగొండ గిరిబాబు సాక్షి టీవీ విలేఖరి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. అతని ఇద్దరు కూతుళ్లకు చెరి ఒక లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత కొనపురి నాయకులు రాజ వర్ధన్ రెడ్డి, డేగల పాండు, ఎమ్మె లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: