ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన అమరజీవి మస్కు నరసింహ* *ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చే
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధిబుధవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంట్నంలోనీ పాషా, నరహరి స్మారక కేంద్రంలో 2వ వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది. ఈ సంద్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కాడిగాళ్ళ భాస్కర్ మాట్లాడుతూ సిపిఎం పార్టీగా రంగారెడ్డి జిల్లాలో నిరంతరం పేద హక్కుల కోసం భూమి, భూక్తి, ఇండ్ల స్థలాలు, ఇండ్లు, ఉపాధి, ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, స్థానిక పరిశ్రమల్లో పనులు కల్పించాలని నిరంతరం శ్రమిస్తూ పోరాటాలు నిర్వహించడంలో కీలక పాత్రవహించారని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది చట్టసభలలో ప్రజలలో సెరగని ముద్ర వేసుకొని తుది శ్వాస ఉన్నంతవరకు రైతు, కూలీలు, కార్మికుల హక్కులకై నిలబడిన వ్యక్తి అన్నారు. కామ్రేడ్ మస్కు నరసింహ నిరుపేద కుటుంబంలో జన్మించి చిరునవ్వులతో పలకరిస్తూ విద్యార్థి, యువజన నాయకుడిగా పని చేసి 2004 సంవత్సరంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ ప్రాంతంలోని ప్రజలు ఫ్లోరైడ్ వాటర్ సమస్య పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ వరకు వేలాది మందితో పాదయాత్ర చేసి కృష్ణ వాటర్ తెచ్చి ఫ్లోరైడ్ మహమ్మారిని దూరం చేశాడు. ఇరుకురోడ్లతో ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురై నాగార్జున సాగర్ రహదారిపై రోజు ప్రాణాలు కోల్పోతుంటే నియోజకవర్గ ప్రజల ప్రాణాలు కాపాడాలని ఫోర్ లైన్ రోడ్డు కోసం గున్ గల్ నుంచి పాదయాత్ర చేసి ఫోర్ లైన్ రోడ్డు వేయించి ప్రజల ప్రాణాలను కాపాడారు. ఇబ్రహీంపట్నంలోని పేద పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత దూరం కావద్దని పై చదువులు చదువుకోవాలని ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధించారు. భూ పోరాటాలు చేసి సాధించుకున్న భూములకు పట్టాలు ఇప్పించి వేలాది మందికి భూమిపై హక్కులు కల్పించాడు. 2006 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండ్ల స్థలాల కోసం ఇంజాపూర్ కట్టకింద ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేద ప్రజలకు అండగా నిలబడితే ఎమ్మెల్యే అని చూడకుండా పోలీసులు తాళ్లతో కట్టి జీపుల్లో పడేసి కొట్టిన పేదల పక్షాన నిలబడి శాసనసభలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పట్టుబడి, 2007 సంవత్సరంలో రామోజీ ఫిలిం సిటీ లో నాగన్ పల్లి, పోల్కంపల్లి, రాయపోల్, ముకు నూర్ ఇంటి పట్టాలు ఇచ్చారు. బోంగ్లూర్ ఇందిరమ్మ కాలనీలో విలేకర్లకు ఇంటి స్థలాలు ఇచ్చారు. దండుమైలారం, మంగళ్ పల్లి, పోచారం, మంచాల, చౌదర్ పల్లి, చింతల్ల, మేడిపల్లి, తమలోని గూడ, కుర్మిద, మంతన్ గౌరెల్లి గ్రామాలలో వేలాది మందికి ఇంటి పట్టాలు ఇప్పిస్తే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఇంటి పట్టాలను ఇస్తే ఇల్లు కట్టిస్తామని పట్టాలు తీసుకొని నేటికి ఇల్లు కట్టించకపోగా జిల్లాలో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని 429 జీవోను తీసుకొచ్చారు. పేదలు పోరాడి సాధించుకున్న భూములను మళ్లీ తీసుకొని ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది పోరాడి సాధించుకున్న పేదలకు ఇల్లు కట్టించాలని, 429 జీవోను రద్దు చేసి ఇళ్ల స్థలాలు లేని ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మధు సుదన్ రెడ్డి, పగడాల యాదయ్య, సామేల్, జగదీష్, జంగయ్య, నర్సింహా, శాంసుందర్, జగన్, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు...
Share this on your social network:
Related News
అబ్బా దురదా.. అమ్మా దురదా.. ఏం చేసేదిరా నాయనా ఓ వైపు దురద..మరో వైపు భుజాలపై పొట్టులా రాలి నలుగురిలోకీ ...
1. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్స్, మినరల్స్, కార్...
చర్మ సౌందర్యానికి మనం అష్టకష్టాలు పడుతుంటాం. ఆ క్రీమనీ, ఆ బ్యూటీ పార్లర్ అని ఎక్కడెక్కడికో వెళ్ళి ...
కొవ్వూరు న్యూస్ జూలై 27 : కొద్దిగా ఆలివ్ ఆయిల్ను తీసుకుని ద...
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...