పాపట్ల రమేష్ మాతృమూర్తికి నివాళులర్పిచిన కొండపల్లి

Published: Monday March 15, 2021
మధిర, మార్చి 14, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పాపట్ల రమేష్ గారి మాతృమూర్తి స్వర్గస్తులై నారు వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ఓదార్పు నిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. వారితో పాటు రామ్ శెట్టి నాగేశ్వరరావు  కొంచెం కృష్ణారావుచిలువేరుసాంబశివరా