కప్పపహాడ్ టిఆర్ఎస్ పార్టీ గ్రామం అధ్యక్షులు ఉడుతల జలందర్ గౌడ్ జెండా ఆవిష్కరించారు

Published: Thursday April 28, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 27 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  పార్టీ జెండాను ఆవిష్కరించడము జరిగింది. టిఆర్ఎస్వి టి ఆర్ ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్, గ్రామం సర్పంచ్ సామల హంసమ్మా యాదగిరి రెడ్డి పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడము జరిగింది. టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామలలో ప్రజలు అందరికి అనేక సంక్షేమ పథకాలు అందాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు కోఆర్డినేటర్ బూడిద మాల్లరెడ్డి, బీసీ సెల్ మండల్ నాయకులు ఉడుతల శంకరయ్య గౌడ్, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ నిట్టు వీరయ్య, SC సెల్ నాయకులు ఎరుపుల యాదయ్య, చెర్వుఎంక దేవదాసు, తెరాస సీనియర్ నాయకులు నిట్టు శ్రీశైలం, జోరల పోచయ్య, ఎస్ఎంసి వైస్ చైర్మన్ జంగలి కిషన్, మాజీ ఎస్ఎంసి చేర్మెన్ ఉడుతల లచ్చలు గౌడ్ యువజన నాయకులు సామల శ్రీనివాస్ రెడ్డి, నిట్టు మహిపాల్,  టిఆర్ఎస్వి గ్రామ నాయకులు ఏ.చంటి, నిట్టు మధు, గ్రామ నాయకులు జంగలి నర్సింహా, పల్లపు రవి, జంగలి దర్శన్, బుధుల జంగయ్య, పగిలా యాదయ్య, రావుల ఐలయ్య, నిట్టు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.