ఎం. ఎల్. సి. ఎన్నికలకు వివిధ డివిజన్ లలో ప్రచారం

Published: Wednesday March 03, 2021

బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; ఎమ్మెల్సీ ఎన్నికల్లో 27వ డివిజన్ లోని ముమ్మరంగా సాగుతున్నాయి. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని  27 వ డివిజన్ లో వివిధ కాలనీలో మంగళవారం నాడు కార్పొరేషన్ ఓ బి సి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు  పసునూరి బిక్షపతి చారి ఆధ్వర్యంలో కాలనీవాసులు పట్టభద్రుల ఎన్నికల్లో ముమ్మరంగా సాగి బిజెపి నియమ నిబంధనలతో పాటు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ఆపాలినీ, మొన్న దుబ్బాక లో నిన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు స్థానిక కార్పొరేటర్.మన బిజెపి అభ్యర్థి రామచంద్రరావు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కీసర గోవర్ధన్ రెడ్డి, కీసర హరినాథ్ రెడ్డి, భీమ్ రాజ్, పరమేష్,శివ కుమార్ చారి, రుద్ర వెంకటేష్, రాజు చారి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.