263 మంది లబ్ధిదారులకు రూ.2,63,30,508 విలువగల కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్య

Published: Tuesday January 12, 2021

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగారెడ్డి నగర్ , చింతల్ ,సూరారం , సుభాష్ నగర్ , కుత్బుల్లాపూర్ , ఎనిమిది డివిజ లకు సంబంధించిన. 263 మంది లబ్ధిదారులకు రూ.2,63,30,508 విలువ చేసే కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆయా డివిజన్ ల కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, మహ్మద్ రఫీ, సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://snehanews.com/news/telangana/kalyana-lakshmi-cheques-worth-rs-26330508-were-distributed-to-263-beneficiaries-713169?infinitescroll=1