కాన్షీరామ్ కు భారతరత్న ప్రకటించాలి : సువర్ణ కౌర్ హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టి దేశ వ్యాప్తంగా బహుజనులకు సామాజిక న్యాయం జరగాలని పోరాటం చేసిన యోధుడు మాన్యశ్రీ కాన్షీరామ్ కు వెంటనే భారతరత్న ప్రకటించాలని అన్నారు కాన్షీరామ్ సోదరి,కాన్షీరామ్ ఫౌండేషన్ చైర్మన్ సువర్ణ కౌర్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజాసంఘాల చైర్మన్ గజ్జెల కాంతం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి సారిగా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లో కాన్షీరామ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరం అన్నారు. బహుజనులందరు ఐకమత్యంగా ఉండి కాన్షీరామ్ ఆశయాల సాధనకు పోరాడాలన్నారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించడం కాన్షీరామ్ కల అని అన్నారు. గజ్జెల కాంతం మాట్లాడుతూ కాన్షీరామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత మనందరిది అన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన పదేళ్లలో ఉత్తరప్రదేశ్ లో సామాజిక న్యాయం కోసం పార్టీ అధికారం లోకి వచ్చేలా కాన్షీరామ్ కృషి చేశారన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సంపూర్ణంగా అమలు పరచిన ఘనత కాన్షీరామ్ దే అన్నారు.ప్రస్తుతం ఆయన ఏర్పాటు చేసిన పార్టీ క్యాడర్ మొత్తం అక్కడి అధికార పార్టీ కి తాకట్టు పెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బి ఎస్ పి అధినేత్రి బహెన్ జి మాయావతి పాటిస్తుందని విమర్శించారు. కాన్షీరామ్ ఆశయాలు పాటిస్తున్న అందరిని ఏకతాటి పైకి తెచ్చి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. భారత పార్లమెంట్ కు వెంటనే అంబేద్కర్ పేరు పెట్టాలని,కాన్షీరామ్ కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాన్షీరామ్ ఫౌండేషన్ కార్యదర్శి లక్బీర్ సింగ్, రవీందర్ సింగ్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఓరుగంటి వెంకటేష్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...